ఈ ఇంటిని 500 అడుగుల దూరం పక్కకు జరుపుతున్నారు

వీడియో క్యాప్షన్, ఈ ఇంటిని 500 అడుగుల దూరం పక్కకు జరుపుతున్నారు
ప్రచురణ

పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఒక రైతు తన రెండంతస్తుల ఇంటిని ప్రస్తుతం ఉన్న చోటు నుంచి 500 అడుగుల దూరం తరలిస్తున్నారు.

ఈ ఇల్లు దిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్‌వే వెళ్లే మార్గంలో ఉంది. ఆ ఇంటి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పరిహారం చెల్లించింది.

అయితే, మరో ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచన తనకు లేదని, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూల్చకుండా దూరంగా తరలించాలని నిర్ణయించినట్టు ఆ రైతు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)