కుట్టు మిషన్తో ప్రారంభించిన ఏకంగా టెక్స్టైల్ ఫ్యాక్టరీయే నడిపిస్తున్న మహిళ
ప్రచురణ
పంజాబ్ బటాలాకు చెందిన 48 ఏళ్ల సురభి తన వస్త్ర వ్యాపారంతో పంజాబ్తో పాటు విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఇంటిలో కుట్టుపని చేసే స్థాయి నుంచి ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీని నడిపించే స్థాయికి ఎదిగారు.
ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఆమె ఎలా అధిగమించారు?
బీబీసీ ప్రతినిధి గురుప్రీత్ చావ్లా అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- రిషి సునాక్: భారత సంతతి వ్యక్తిని ప్రధానిగా అంగీకరించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉందా
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్: పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)