మహారాష్ట్ర: బండరాళ్లపై ప్రముఖుల చిత్రాలు.. స్టోన్ ఆర్ట్తో ఆకట్టుకుంటున్న యువకుడు
ప్రచురణ
రాళ్లకు ఓ కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సుమన్ దాభోల్కర్.
ముంబయిలో ఉండే ఈ కళాకారుడు తన స్టోన్ ఆర్ట్ ద్వారా ఈ రాళ్లకు కొత్త ముఖాకృతినిస్తున్నారు.
రాళ్లను ఉపయోగిస్తూ కళాసృష్టి చేయాలనే ఆలోచనతో ఈయన కోవిడ్ కాలంలో పని మొదలుపెట్టారు.
ఏ భాషలోనైనా రాయి లేదా బండ అంటే ఓ రకంగా మొండితనాన్ని సూచించే మాటగానే ఉంటుంది. కానీ సుమన్ ఆ అర్థాన్ని మార్చాలనుకున్నారు.
సుమన్ దాభోల్కర్ ఫైన్ ఆర్ట్స్లో కోర్సు పూర్తి చేశారు.
ఇప్పటికి ఆయన 150కి పైగా రాతి కళాఖండాలు సృష్టించారు.
ఇవి కూడా చదవండి:
- రాజస్థాన్: ‘కుండలో నీళ్లు తాగినందుకు’ దళిత బాలుడిని కొట్టిన టీచర్.. 23 రోజుల తరువాత చనిపోయిన విద్యార్థి.. అసలు ఏం జరిగింది
- చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్సైట్లను రెండు, మూడేళ్లుగా అప్డేట్ చేయడం లేదు ఎందుకు?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
- సల్మాన్ రష్దీ: ఎన్టీఆరే ‘ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)