పదో తరగతి చదువుతూనే వ్యాపారవేత్తగా మారిన విద్యార్థి కథ

ప్రచురణ

మహారాష్ట్రలోని ఓ గ్రామంలో పదో తరగతి చదువుతున్న సంతోష్ అనే అబ్బాయి.. చిన్న వయసులోనే వేల రూపాయల పాల వ్యాపారం చేస్తున్నాడు.

కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం.. బిజినెస్‌ మేన్‌గా మారాడు ఈ విద్యార్థి.

ఓ వైపు వ్యాపారం నడుపుతూనే, చదువును కూడా కొనసాగిస్తున్నాడు సంతోష్.

అతనో మేనెజ్మెంట్ స్టూడెంట్‌లా కనిపిస్తున్నాడని అంటున్నారు అతని టీచర్లు.

మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి సర్‌ఫరాజ్ సోనాడీ అందిస్తున్న కథనంలో చూద్దాం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)