టీచర్లు లేరని స్కూలుకు తాళం వేసిన తల్లిదండ్రులు

ప్రచురణ

ఈ అమ్మాయి తన చదువు గురించి టెన్షన్ పడుతోంది. ఎందుకంటే తను చదివే స్కూల్‌కు తాళం వేశారు.

ఈ బడి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సొంత జిల్లా సంగ్రూర్‌లోని లెహల్ ఖుర్ద్ గ్రామంలో ఉంది.

తగినంత మంది టీచర్ల లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ స్కూలుకు తాళం వేశారు. టీచర్లను వెంటనే నియమించాలంటూ ఆందోళనకు దిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)