సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న వందన... అమితాబ్ బచ్చన్కు ఎన్నో లేఖరు రాశారు, ఆయన కొన్నింటికి బదులిచ్చారు
సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూనే బతుకుదెరువు కోసం జిరాక్స్ షాప్ నడుపుతోంది వందన కటారియా.
నాకు ఇబ్బందిగా ఉన్నా నిదానంగా నా పనులు చేసుకుంటాను. నేను వేగంగా ముందుకు సాగలేకపోవచ్చు కానీ సొంతకాలిపై నిలబడాలని ప్రయత్నిస్తాను అంటూ ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారు వందన. జెట్పూర్ కి చెందిన వందన కటారియా సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నారు.
జీవితంలో కష్టాలకు దాసోహం అనకుండా ఎదురించి పోరాడాలని నమ్మే వ్యక్తి వందన కటారియా. పుట్టుకతోనే ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉంది. ఈ వ్యాధితో బాధపడే వారికి శరీరంపై పట్టు ఉండదు. ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు.
ఎన్ని శారీరక ఇబ్బందులున్నా సరే వందన ఎప్పుడూ నిరాశపడలేదు. రోజంతా చురుకుగా తన పనులు తాను చేసుకుంటారు. జీవితం పట్ల ఆసక్తిని ఆమె ఎన్నడూ వీడలేదు. పీజీడీసీఏ పూర్తిచేసిన వందన ఒంటరిగానే జీవిస్తున్నారు. బతుకుదెరువు కోసం ఆమె జిరాక్స్ షాపు నడుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్లెట్కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)