ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన అభ్యర్థి.. బీజేపీ వ్యూహమేమిటి

ప్రచురణ

ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఏంటి?

ఇంతకుముందు ముందు ముస్లిం అభ్యర్థి, ఆ తరువాత దళిత అభ్యర్థులను రాష్ట్రపతి పదవికి పోటీ చేయించిన బీజేపీ ఇప్పుడు గిరిజన అభ్యర్థి ద్రౌపది ముర్మును పోటీలో దించింది.

ఈ సామాజిక లెక్కల సంగతేంటి?

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ‘బీబీసీ తెలుగు’ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)