సహారన్పూర్: నిర్దోషులను పోలీసులు అమానుషంగా హింసించారంటున్న కుటుంబాలు
ప్రచురణ
పోలీసు కస్టడీలో కొందరు యువకులను లాఠీలతో క్రూరంగా బాదుతున్న ఒక వీడియోను ఉత్తర్ ప్రదేశ్లోని దేవరియా ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో దీన్ని లక్షలాది మంది చూశారు.
ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుల కుటుంబాలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాయి.
నిర్దోషులైన తమ వాళ్లను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కొట్టారని వారంటున్నారు.
మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, సహారన్పూర్లో గత శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనల తర్వాత ఈ యువకులను అరెస్ట్ చేశారు.
సహారన్పూర్ నుంచి బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషా అందిస్తున్న కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- భారత ఆర్మీ: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)