You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నీటి కోసం గ్రామీణ మహిళల పడుతున్న అంతులేని కష్టాలకు తెర పడుతుందా?
గ్రామాల్లో నివసించే దాదాపు 20 కోట్ల కుటుంబాల్లో.. మహిళలు మైళ్ల దూరం నడిచి లేదా లైన్లలో గంటల తరబడి నిలబడి నీటిని మోసుకొస్తున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు, 2019లో జల్ జీవన్ మిషన్ను ప్రకటించింది మోదీ ప్రభుత్వం.
ఇప్పటికి 10 కోట్ల ఇళ్లల్లో నల్లాలు బిగించామని ప్రభుత్వం చెప్తోంది.
మరి ఈ పథకం అమలులో ఎదురవుతున్న సవాళ్లేంటి?
నీటి కొరత బాగా ఉన్న మూడు ప్రాంతాల్లో బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య పర్యటించారు.
ఆమె మొదటి మజిలీ.. రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతమైన బాడ్మేర్ ప్రాంతం.
ఎడారి ప్రాంతంలోని ఇళ్లకు నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ఏడాదికి 10 లక్షల ఆదాయం ఉన్నా టాక్స్ 100 రూపాయలే
- కోవిడ్తో చనిపోయిన భర్త అస్థికలను ఆమె లాకెట్లో పెట్టుకుని బతుకుతున్నారు...
- అమెరికాలో మండిపోతున్న ధరలు... 40 ఏళ్ల గరిష్టానికి పెరిగిన ద్రవ్యోల్బణం
- పీటర్ ద గ్రేట్తో తనను పోల్చుకున్న పుతిన్.. యుక్రెయిన్ యుద్ధం ఆక్రమణే అని చాటిన రష్యా అధ్యక్షుడు
- కోవిడ్ వల్ల వాసన శక్తి కోల్పోయినప్పుడు ఎదురయ్యే 6 సమస్యలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)