అమలాపురంలో విధ్వంసానికి పాల్పడ్డ 100 మందిని గుర్తించాం: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
ప్రచురణ
అమలాపురంలో విధ్వంసానికి కారణమైన వంద మందికి పైగా గుర్తించామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బీబీసీకి చెప్పారు.
నగరం ప్రస్తుతం పూర్తిగా తమ కంట్రోల్లో ఉందని సిద్ధార్థ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- పెళ్లి గిఫ్ట్గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)