Indian Army: గంగా నదిలో పడిపోయిన అమ్మాయిలను కాపాడిన భారత సైనికులు
ప్రచురణ
ఉత్తరాఖండ్లోని రిషికేశ్ సమీపంలో ఇద్దరు అమ్మాయిలు నదిలో పడిపోయారు.
ఆ ఇద్దరు అమ్మాయిలను భారత సైనికులు కాపాడారు.
ఆ అమ్మాయిలు ప్రమాదవశాత్తు తెప్ప నుంచి పడిపోయారని, వారిని కాపాడకపోతే నీటిలో కొట్టుకుపోయేవారని ఆర్మీ అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ గురించి ప్రశాంత్ కిశోర్ ఏం చెప్పారు
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
- మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)