తూర్పుగోదావరి: 'కీడుపాక'ల స్థానంలో దివ్యకుటీరం నిర్మిస్తే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

వీడియో క్యాప్షన్, తూర్పుగోదావరి: 'కీడుపాక'ల స్థానంలో దివ్యకుటీరాలు నిర్మిస్తే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
ప్రచురణ

తూర్పుగోదావరి జిల్లా టేకులొద్ది అనే గిరిజన గ్రామంలో మహిళలకు కీడుపాక అనే పూరి గుడిసెలుంటాయి. అక్కడి మహిళలకు ప్రమాదకరంగా మారిన ఈ పూరి గుడిసెల స్థానంలో అధికారులు దివ్య కుటీరం అనే భవనం కట్టారు.

కానీ దానిపైనా విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఈ కీడు పాకల కథేంటో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)