సికింద్రాబాద్: బోయిగూడ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి

ప్రచురణ

సికింద్రాబాద్‌లోని బోయిగూడ సమీపంలో ఓ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.

మంటల్లో చిక్కుకుని మరణించిన వారంతా బీహార్‌కు చెందిన కూలీలుగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)