అక్షరానికి గుడి కట్టిన ఉత్తరాంధ్ర గిరిజనులు
ప్రచురణ
అక్షరమే వారికి దైవం. అందుకే ఆ అక్షరాలకే ఆలయాలు కట్టేశారు.
తమ లిపిని ఆలయాల్లో ప్రతిష్టించి, వాటికే పూజలు పండుగలు నిర్వహిస్తారు.
ఉత్తరాంధ్రలో సవర తెగ గిరిజనులు తమ మాతృభాషను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమిది.
శ్రీకాకుళం జిల్లాలో సవర భాషకు కట్టిన ఈ ఆలయాలను మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:
- లాలూ ప్రసాద్ యాదవ్కు దాణా కేసులో అయిదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా
- మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేయాలనుకుంటున్నారా, చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆసక్తి ఉందా...
- మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
- మాయావతి, ములాయం సింగ్ల మధ్య వైరం పెంచిన గెస్ట్హౌస్ ఘటన, ఆ రోజు ఏం జరిగిందంటే..
- కరోనా నుంచి కోలుకున్నాక గుండె పోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
- ‘చారిత్రక కట్టడాల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం కాదు.. అవి చెప్పే కథలు వినాలి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)