యూపీ డిప్యూటీ సీఎం: బీబీసీ ఇంటర్వ్యూ మధ్యలో మైక్ తీసేశారు.. రికార్డింగ్ ఆపేయమన్నారు..

వీడియో క్యాప్షన్, యూపీ డిప్యూటీ సీఎం: బీబీసీ ఇంటర్వ్యూ మధ్యలో మైక్ తీసేశారు.. రికార్డింగ్ ఆపేయమన్నారు..
ప్రచురణ

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య భిన్న అంశాలపై బీబీసీ రిపోర్టర్ అనంత్ ఝన్నేతో మాట్లాడారు.

హరిద్వార్‌లో ధర్మ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించినప్పుడు మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్వ్యూను ఆయన మధ్యలోనే ఆపేశారు. ఈ వీడియోను డిలీట్ చేయించాలని భద్రతా సిబ్బందికి ఆయన సూచించారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)