గురు గ్రంథ్ సాహిబ్లో ఏం ఉంటుంది? అది చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి
ప్రచురణ
సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్కు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని సిక్కులు తమ చివరి గురువుగా భావిస్తారు.
తన తరువాత వేరే గురువు ఎవరూ ఉండరని.. గురు గ్రంథ్ సాహిబ్ మాత్రమే ఎప్పటికీ గురువుగా ఉంటుందని సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ 1708లో తన మరణానికి ముందు ప్రకటించారు.
ఇంత పవిత్రంగా భావించే ఈ గురు గ్రంథ్ సాహిబ్ను ఎవరు సంకలనం చేశారు? దీన్ని చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలనేదీ ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ‘పంజాబ్ యువరాణి.. విక్టోరియా మహారాణికి దేవుడిచ్చిన కుమార్తె’
- ప్రధానమంత్రి భద్రత ఎలా మారుతూ వచ్చింది?
- ఇటలీ నుంచి ఇండియా వచ్చిన విమానంలోని ప్రయాణికులలో మళ్లీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు
- బుల్లీబాయి, సుల్లీ డీల్స్: సోషల్ మీడియాలో ముస్లిం మహిళల వేలం గురించి మనం అర్ధం చేసుకోవాల్సిందేంటి?
- అరుణాచల్ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)


