ప్రకాశం జిల్లాలో మంటల్లో కాలిపోయిన బస్సు
ప్రచురణ
హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా చీరాల వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయింది.
గురువారం వేకువన జరిగిన ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
బస్సుకు మంటలు అంటుకోగానే డ్రైవరు అప్రమత్తమై హెచ్చరించడంతో ప్రయాణికులంతా బయటకు దూకేశారు.
కొద్ది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రయాణికుల లగేజీలు మంటల్లో కాలిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- సౌర కుటుంబం మూల కణాలు గురు గ్రహం చుట్టూ తిరుగుతున్నాయా?
- అబ్దుల్ కలాం: ఈ మిసైల్ మ్యాన్ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు
- అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేశాం..: నరేంద్ర మోదీ
- సూర్యుడి రంగు పసుపు కాకపోతే... మరేంటి?
- మిషన్ శక్తి: భారతదేశ పరీక్షల అనంతరం.. అంతరిక్షంలో చెత్తపై ఆమెరికా హెచ్చరికలు
- అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రోదసి యాత్ర విజయవంతం
- చంద్రయాన్-2 మిషన్ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు
- అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అమెరికా 'స్పేస్ ఫోర్స్'
- అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?
- స్పేస్ జంక్: చెత్త కుప్పగా మారిన అంతరిక్షాన్ని శుద్ధి చేయడం ఎలా?
- చంద్రుని ‘అంధకార ప్రాంతం’పై దిగిన చైనా అంతరిక్ష వాహనం
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)