You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష, శ్రమదానం చేసిన జనసేన అధ్యక్షుడు
ప్రచురణ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన ‘విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష’ ముగిసింది.
ఇంతకుముందు విశాఖపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందరినీ దిల్లీకి తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించినా ఇంతవరకు ముఖ్యమంత్రిలో కదలిక లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.
దీక్షకు వెళ్లే ముందు పవన్ కల్యాణ్ వడ్డేశ్వరం వద్ద శ్రమదానం చేశారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వంపై రైతుల విజయం.. ఏడాది పోరాటంలో 7 కీలక ఘట్టాలు
- చైనాపై నిఘా కోసం హిమాలయాలపై దాచిన ప్లుటోనియం ఎలా మాయమైంది? అమెరికా, భారత్ మిషన్ ఎందుకు ఫెయిలైంది?
- మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్లో బిట్ కాయిన్కు అధికారిక ఆమోదం అంటూ ట్వీట్
- టోర్నడో బీభత్సం.. అమెరికాలో 70 మందికి పైగా మృతి
- జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)