You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘చంద్రబాబు ఒకసారి, జగన్ ఇంకోసారి పట్టా ఇచ్చారు.. కానీ, ఇల్లు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు’
ప్రచురణ
''మా ఆయనకు పక్షవాతం రావడంతో కుటుంబ భారమంతా నా పైనే పడింది. ప్రభుత్వం పేదలకు (టిడ్కో) ఇళ్లు ఇస్తోందంటే 2017లో డీడీ కట్టాం.
ఇళ్లు పూర్తయ్యాయి. కానీ మాకు అప్పగించలేదు. అద్దె ఇళ్లల్లో ఉంటూ, ఆ భారం భరించలేక ఇబ్బందులు పడుతున్నాం.
చంద్రబాబు ఒకసారి, జగన్ ఒకసారి పట్టా చేతిలో పెట్టారు తప్ప, ఇంటిని మాత్రం అప్పగించలేదు'' అని కొండపల్లి భవానీ అనే లబ్ధిదారు వాపోతున్నారు.
టిడ్కో ఇళ్ల విషయంలో ఏపీలో లక్షల కుటుంబాల పరిస్థితి ఇదే.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్ను గుర్తించడమెలా? లక్షణాలేంటి
- ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు?
- సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు
- భారత్-చైనా: సరిహద్దుల్లో ఘర్షణలున్నా క్రీడల కోసం ఎందుకు చేతులు కలిపాయి?
- ఒమిక్రాన్ కరోనా వేరియంట్ లక్షణాలేంటి? దీన్ని మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏం చెప్పారు?
- కరోనావైరస్: జపాన్లో ఒక్కసారిగా తగ్గిన కోవిడ్ కేసులు - డెల్టా వేరియంట్ అంతమైనట్లేనా?
- దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు
- కోవిడ్తో యూరప్లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
- కోవిడ్ వ్యాక్సీన్: రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా వైరస్ వ్యాపిస్తోందా?
- కరోనావైరస్ను నిరోధించే శక్తి కొందరిలో సహజంగా ఉంటుందా... ఈ శక్తి మరింత మెరుగైన వ్యాక్సీన్కు దారి చూపిస్తుందా?
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
- ‘మా నాన్నను ఐసీయూలో పెట్టారు.. ఉదయం దానికి మంటలంటుకున్నాయి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)