రిక్షా నడిపే వ్యక్తికి రూ.కోటి ఆస్తి రాసిచ్చారు

ప్రచురణ

ఒడిశాలో ఓ మహిళ తన కోటి రూపాయల ఆస్తిని రిక్షా తొక్కే వ్యక్తి పేరు మీద రాశారు.

63 ఏళ్ల మినాతీ పట్నాయక్ తన వీలునామాను రిక్షా డ్రైవరు బుద్ధ పేరు మీద రాయించారు.

ఆమె ఎందుకిలా చేశారు? దీనికి కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)