ఒకప్పుడు కరెంట్ లేక ఇబ్బందులు.. ఇప్పుడు సోలార్ పవర్‌తో జీవితాలనే మార్చుకున్న గిరిజనులు

ప్రచురణ

ముంబయికి 190 కిలోమీటర్ల దూరంలో, పాల్ఘార్, నాసిక్ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది ఈ అందమైన గ్రామం. ఇక్కడి ప్రజలు సౌరశక్తి సహాయంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. కొన్నేళ్ల కిందటే ఈ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం వచ్చింది. కానీ, తరచూ కరెంటు కోతలు విధిస్తుండటంతో వీళ్లు దాని మీద ఆధారపడి వ్యవసాయ పనులు చేసుకోలేని పరిస్థితి. అందుకే వీరంతా సోలార్ పవర్‌ పై దృష్టిపెట్టారు. దాని సాయంతోనే పొలాలకు నీరు పెట్టుకోగలుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)