జేఈఈ టాపర్ తమ విద్యార్థేనంటూ 4 సంస్థల ప్రకటన... వాస్తవమేంటి?

ప్రచురణ

రాజస్థాన్‌కి చెందిన మృదుల్ అగర్వాల్‌కి ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు వచ్చింది. అతను తమ విద్యార్థే అనేలా శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలతో పాటు అలెన్, ఫిట్ జీ సంస్థలు కూడా ప్రకటనలు ఇచ్చాయి.

మరి ఈ విద్యార్థి నాలుగు కాలేజీల్లో చదువుకున్నారా? వాస్తవం ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)