రైతుల భారత్ బంద్ ప్రభావం.. గురుగ్రామ్‌-దిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్

ప్రచురణ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.

పంజాబ్, హరియాణా, కేరళ, బిహార్ రాష్ట్రాలలో బంద్ సంపూర్ణంగా జరిగిందని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

బంద్‌లో భాగంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి.

రైతులు చేపట్టిన భారత్ బంద్ కారణంగా సోమవారం దిల్లీ-గురుగావ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)