కరోనా లాక్‌డౌన్‌: గోడలే బ్లాక్‌బోర్డులు, వీధులే తరగతి గదులు... ఓ టీచర్ సృజనాత్మక ప్రయత్నం

ప్రచురణ

కరోనా లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయి. పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆ పరిస్థిని మార్చాలని ప్రయత్నించారు ఓ టీచర్.

ఆయన ఆలోచనల ఫలితంగా ఆ ఊరే ఒక బడిగా మారింది. పిల్లలంతా ఉల్లాసంగా చదువుకుంటున్నారు.

ఎలాగో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)