తెలంగాణలో వర్షాలు: సిరిసిల్లలో కాగితం పడవల్లా కొట్టుకుపోయిన కార్లు

వీడియో క్యాప్షన్, కుండపోత వర్షం.. సిరిసిల్లలో ఇదీ పరిస్థితి.. కార్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి
ప్రచురణ

భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది.

రోడ్లపై వరదనీరు పారుతోంది. కొన్నిచోట్ల వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరింది.

కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌లోకి కూడా భారీగా వరదనీరు వచ్చి చేరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)