You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంతర్వేది రథం ఎలా కాలిపోయింది? ఈ ఏడాది కాలంలో సీబీఐ ఏం తేల్చింది?
ప్రచురణ
తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రథం మంటల్లో కాలిపోవడం అప్పట్లో కలకలం రేపింది. రాజకీయంగానూ విమర్శలు, ప్రతివిమర్శలకు ఆస్కారమిచ్చింది. అయితే ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయింది. కానీ అంతర్వేది రథం ఎలా కాలిపోయిందో మాత్రం ఇంతవరకు తేలలేదు. ఎందుకు?
ఇవి కూడా చదవండి:
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- ‘పంజ్షీర్ పూర్తిగా గెలిచాం, అఫ్గానిస్తాన్లో యుద్ధం ముగిసినట్టే’: తాలిబాన్
- ‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- టోక్యో పారాలింపిక్స్: 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత్
- INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)