అనంతపురం జిల్లా: కొండపై నుంచి జారిపడి చనిపోయిన పూజారి

వీడియో క్యాప్షన్, అనంతపురం జిల్లా: కొండపై నుంచి జారిపడి చనిపోయిన పూజారి
ప్రచురణ

అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని గంపమల్లయ్య స్వామి కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య చనిపోయారు.

పూజలు చేస్తుండగా ఆయన ప్రమాదవశాత్తు పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)