You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Maharashtra Floods: రాయగఢ్ జిల్లాలో 36 మంది మృతి
ప్రచురణ
మహారాష్ట్రలోని తాలియే, సుతార్వాదీ గ్రామాలలో కొండ చరియలు విరిగిపడి 36 మంది చనిపోయారని అధికారులు ధ్రువీకరించారు. తాలియేలో 32 మంది, సుతార్వాదీలో నలుగురు చనిపోయారు. ఇంకా 30 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని, మృతుల సంఖ్య పెరగొచ్చని రాయగఢ్ జిల్లా అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల నుంచి వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)