పీరో ప్రేమణ్: 'నేను ముస్లింను కాదు, హిందువును కాదు... కుల వ్యవస్థపై నాకు నమ్మకం లేదు'
ప్రచురణ
'నేను ముస్లింను కాదు. హిందువును కాదు. నాకు చాతుర్వర్ణాలపై నమ్మకం లేదు.' రెండు వందల ఏళ్ల కిందట ఓ దళిత వేశ్య ఈ మాటలు రాశారంటే నమ్మగలరా?
పితృస్వామ్యం, మత ఛాందసవాదం బలంగా ఉన్న ఆ రోజుల్లో అలా చెప్పిన మహిళ పీరో ప్రేమణ్.
పంజాబీ భాషలో ఆమె మొదటి కవయిత్రి అని చాలా మంది భావిస్తారు. సుర్ పీరో అనే పుస్తకంలోని వివరాల ప్రకారం ఆమె 1800 ప్రాంతంలో జన్మించి ఉంటారని చెబుతారు.
ఆ రోజుల్లోనే మహిళాభ్యుదయం కోసం గళం విప్పిన పీరో ప్రేమణ్ కథ ఇది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)