వరదలో పడవల్లా కొట్టుకుపోయిన కార్లు

ప్రచురణ

ధర్మశాలలో ముంచుకొచ్చిన భారీ వరద, పడవల్లా కొట్టుకుపోయిన కార్లు

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఒక్కసారిగా భారీ వరద ముంచుకొచ్చింది. భగ్సు నాగ్ ప్రాంతంలో అనేక వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)