You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహిళా అధికారితో ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రి అలా మాట్లాడొచ్చా?
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
మంత్రి తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన ఈ వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను ఆ మహిళ ఉద్యోగిని ఎక్కడ వివాదాస్పదంగా మాట్లాడలేదని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
''మీటింగ్ ప్రారంభయ్యే ముందు మైక్లో ఏం కూతురా బాగున్నవా అని పలకరించాను. నాకు ఆమె బాగా తెలిసిన వ్యక్తి. వరంగల్ జిల్లా దుగ్గొండి లో ఎంపీడీవో విధులు నిర్వర్తించారు. అప్పటి నుంచే నాకు పరిచయం.
అక్కడ ఉరికించావు.. ఇక్కడ ఎందుకు ఉరికించట్లేదు అని అడిగాను అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)