ఆంధ్రప్రదేశ్: కశ్మీర్‌లో మృతి చెందిన జవాన్ జశ్వంత్‌కు అధికారిక అంత్యక్రియలు

ప్రచురణ

జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్ల చొరబాటును అడ్డుకొనే ప్రయత్నంలో మరణించిన భారత సైనికుడు మరుప్రోలు జశ్వంత్ రెడ్డికి శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

ఆయనకు పెళ్లి కుదిరింది. నాలుగు నెలల్లో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)