కోవిడ్ థర్డ్ వేవ్ గురించి మల్లిక్ పరుచూరి వ్యాఖ్యలపై వివాదం ఏంటి?
ప్రచురణ
దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్కు సంబంధించి విశాఖపట్నానికి చెందిన కెమికల్ ఇంజినీర్ మల్లిక్ పరుచూరి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెద్దయెత్తున చర్చకు, భయాందోళనకు దారితీశాయి.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు కూడా నమోదైంది. వీటిపై ఎవరి వాదనలు ఏమిటి? మల్లిక్ ఏమంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: వ్యాక్సీన్ తీసుకున్నా వైరస్ సోకడం దేనికి సూచిక..,
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
- పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సీన్ పెద్దల టీకాకు భిన్నంగా ఉంటుందా...
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- బ్లాక్ ఫంగస్: భారత్లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా...
- ఇన్స్టాగ్రామ్ లైవ్లో పాకిస్తాన్ నటికి లైంగిక వేధింపులు...అసలేం జరిగింది?
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)