కోవిడ్: గంగా తీరంలో ఈ ఒక్క ప్రాంతంలోనే 3 వేల శవాలను పూడ్చిపెట్టారు...
ప్రచురణ
గంగానది ఒడ్డున వేల సంఖ్యలో శవాలను పూడ్చి పెట్టడం ఆందోళనకరంగా మారింది. అలహాబాద్లో ఏప్రిల్ నెలలో వేలాది మృతదేహాలను గంగా తీరంలో ఖననం చేశారని స్థానికులు చెబుతున్నారు. వీరంతా కోవిడ్ వల్ల మరణించారని వారంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్లోని ఇక్కడి గ్రామాల్లో కోవిడ్ పరీక్షలు చేయలేదు.. మరణాల్ని నమోదు చెయ్యలేదు. శ్మశానాల్లో స్థలం దొరక్కపోవడంతో వేల శవాలను ఇలా ఖననం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)