కోవిడ్ కాలంలో నకిలీ ఆక్సిజన్, నకిలీ మందులు అమ్ముతున్న 350 మంది అరెస్ట్

ప్రచురణ

కోవిడ్ సెకండ్ వేవ్‌తో భారత్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో నకిలీ మందులను అమ్మినందుకు దిల్లీ పోలీసులు 350 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఆక్సీజన్, నకిలీ మందులను కొని చాలా మంది మోసపోయారు.

ఇవి మానవాళిపై పాల్పడిన నేరాలని సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు. దిల్లీ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గెరిన్ అందిస్తున్న కథనం. ఈ కథనంలో కలిచివేసే దృశ్యాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)