You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ కాలంలో నకిలీ ఆక్సిజన్, నకిలీ మందులు అమ్ముతున్న 350 మంది అరెస్ట్
ప్రచురణ
కోవిడ్ సెకండ్ వేవ్తో భారత్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో నకిలీ మందులను అమ్మినందుకు దిల్లీ పోలీసులు 350 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఆక్సీజన్, నకిలీ మందులను కొని చాలా మంది మోసపోయారు.
ఇవి మానవాళిపై పాల్పడిన నేరాలని సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు. దిల్లీ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గెరిన్ అందిస్తున్న కథనం. ఈ కథనంలో కలిచివేసే దృశ్యాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)