కోవిడ్-19: గంగానది తీరంలో పాతిపెట్టిన మృతదేహాల కథ

ప్రచురణ

గంగానదిలో పాతిపెట్టిన మృతదేహాలపై కప్పిన గుడ్డలను ఎవరు, ఎందుకు తొలగించారు?

గంగానది తీరంలో ఇసుకలో వందలాది మృతదేహాలు బయటపడిన దృశ్యాలు మీరు చూడటం కొత్తేమీ కాకపోవచ్చు.

కానీ వాటిపై కప్పిన గుడ్డలను ఎవరు తొలగించారు? ఎందుకు తొలగించారు?

అసలు అంతంత మాత్రం జనాభా ఉండే చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్కసారిగా ఇంత మంది ఎలా మరణించారు?

పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)