అనంతపురం: ఒకప్పటి ఎడారైన ఆ ఊరిలో, ఇప్పుడు మూడు పంటలు పండుతున్నాయి

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఎడారీకరణకు గురవుతున్న జిల్లా అనంతపురం.

అత్యంత తక్కువ వర్షపాతంతో ఎడారిగా మారిపోవాల్సిన ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు కోనసీమలా ఏడాదికి రెండు మూడు పంటలు పండిస్తున్నాయి.

ఇంతకీ అదెలా సాధ్యమైందో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)