You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా బాధితులు ఒక్క ఫోన్ చేస్తే చాలు... ఏ సాయమైనా అందిస్తారు
ప్రచురణ
ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు కోవిడ్ బాధితులకు ఎలాంటి సాయమైనా చేయడానికి వారు ముందుకు వస్తారు. మందులు అందించడం, ఆస్పత్రిలో చేర్పించడం, భోజన సదుపాయాలు కల్పించడం వంటివన్నీ చేస్తారు.
ఈ కష్టకాలంలో బాధితులకు అండగా ఉండడంలోనే కొండంత తృప్తి ఉంటుందని చెబుతున్న ఈ యువకులు కోవిడ్తో చనిపోయిన వారికి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)