కోవిడ్-19: 'ఆక్సిజన్ కొరత కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యమే మా తాత మరణానికి కారణం'

వీడియో క్యాప్షన్, కోవిడ్-19: 'ఆక్సిజన్ కొరత కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యమే మా తాత మరణానికి కారణం'
ప్రచురణ

దిల్లీలో కోవిడ్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలు తీస్తోంది. ఆక్సిజన్ అందక చనిపోయిన ఒక కరోనా రోగి మనవరాలు, "ప్రభుత్వం నిద్రపోతోందా? ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)