కోవిడ్-19: 'ఆక్సిజన్ కొరత కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యమే మా తాత మరణానికి కారణం'
ప్రచురణ
దిల్లీలో కోవిడ్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలు తీస్తోంది. ఆక్సిజన్ అందక చనిపోయిన ఒక కరోనా రోగి మనవరాలు, "ప్రభుత్వం నిద్రపోతోందా? ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?
- గాంధీ హాస్పిటల్కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కారణాలేంటి... ఏ పార్టీ ఏమంటోంది?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)