దిల్లీలోని కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో పరిస్థితి ఇలా ఉంది..
ప్రచురణ
భారత్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో దేశ రాజధానిలోని ఒక ఆస్పత్రిలో కోవిడ్-19 ఐసీయూ వార్డు పరిస్థితి ఇది.
దిల్లీలోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి.
విషమ పరిస్థితుల్లో ఉన్న చాలా మందిని కాపాడ్డానికి వైద్యులు రాత్రింబవళ్లూ ప్రయత్నిస్తున్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాలతోపాటూ, దిల్లీలోని ఆస్పత్రులను ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది.
ఆస్పత్రుల్లో పడకలు లేవని, ఆక్సిజన్ కొరత ఉందని చాలా ఆస్పత్రులు రోగులను తిప్పి పంపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)