కోవిడ్ బాధితులు: ఐసీయూలో వీరి కష్టాలు చూస్తే బాధేస్తుంది

ప్రచురణ

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజూ రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

దిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా చాలా నగరాల్లోని ఆస్పత్రుల్లోనూ బెడ్లు దొరకడంలేదని, ఆక్సీజన్ కొరత ఏర్పడుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

దేశంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారడానికి కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)