మురుగునీటిని శుద్ధి చేసి 60 వేల చెట్ల పెంపకం

ప్రచురణ

ఇది గుజరాత్‌లోని కఛ్ జిల్లా కుక్మా గ్రామం. ఇక్కడ మురుగునీటిని పునర్వినియోగంలోకి తెచ్చి 60 వేల చెట్లు పెంచుతున్నారు.

రోజూ 10 వేల లీటర్ల మురికినీటిని శుభ్రపర్చి ఈ చెట్లకు అందిస్తారు.

మురుగు నీటిని శుభ్రపరిచేందుకు ఇక్కడే ఒక ఆర్‌వో ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)