కరోనావైరస్: లాక్‌డౌన్ కన్నా ముందే ముంబయి నుంటి పట్నాకు వెళ్తున్న ఆటో డ్రైవర్లు

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: లాక్‌డౌన్ కన్నా ముందే ముంబయి నుంటి పట్నాకు వెళ్తున్న ఆటో డ్రైవర్లు
ప్రచురణ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. కానీ లాక్‌డౌన్ ప్రకటన రావడానికి ముందే చాలా మంది ఆటోరిక్షా కార్మికులు కుటుంబాలతో స్వస్థలాలకు బయల్దేరారు.

వీళ్లు వందల కిలోమీటర్లు ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)