హోటల్ యజమానిపై ఎస్ఐ దాడి
ప్రచురణ
తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ హోటల్ యజమాని స్థానిక ఎస్ఐపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.మామూళ్ల పేరుతో ఈ ఎస్ఐ తరచూ తమను వేధిస్తున్నారని ఆరోపించారు.తాము డబ్బులివ్వకపోవడంతో తమ సిబ్బందిపై, కస్టమర్లపై ఆయన దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ''ఈ ఎస్ఐ గతవారం ఇక్కడ భోజనం చేసి డబ్బులివ్వలేదు..డబ్బులు అడిగితే మమ్మల్ని బెదిరించారు.'' అని హోటల్ యజమాని చెప్పారు.హోటల్ సిబ్బందిపై ఎస్ఐ దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- మీ స్మార్ట్ ఫోన్ రెండేళ్లకంటే పాతదా? అయితే జాగ్రత్త.. వంద కోట్ల ఆండ్రాయిడ్ డివైజ్లకు హ్యాకింగ్ ముప్పు
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?పవర్ గ్రిడ్పై చైనా సైబర్ దాడి కేసులో భారత్కు అండగా ఉంటాం: అమెరికా కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- దిల్లీ, మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ: ‘కరోనా నైట్ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతుందా..?’ రాత్రి కర్ఫ్యూ పెట్టడంలో లాజిక్ ఏమిటి..
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- సోషల్ మీడియాలో తమ న్యూడ్ ఫోటోలు కనిపిస్తే అమ్మాయిలు వెంటనే ఏం చేయాలి?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- చైనా వ్యాక్సీన్: తమ కోవిడ్ టీకాలు ఎక్కువ రక్షణ అందించలేవన్న చైనా అధికారి
- గోల్డెన్ బ్లడ్: ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ఆండ్రాయిడ్లో 'స్పూఫింగ్' బగ్.. బ్యాంకు ఖాతాల మీద సైబర్ దొంగల దాడి
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)