కైరో వీధుల్లో ప్రాచీన మమ్మీల అద్భుత పరేడ్.. వాటిని ఇప్పుడెందుకు తరలించారు
ప్రచురణ
కైరో వీధుల్లో ప్రాచీన చక్రవర్తుల ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది.
ఆనాటి పరేడ్ను తిరిగి చూసే అవకాశం లభించింది అక్కడి ప్రజలకు.
ఎంతో వైభవంగా.. కొన్ని కోట్ల రూపాయిల ఖర్చుతో ఈ వేడుక నిర్వహించారు.
కళ్లు మిరుమిట్లు గొలిపే ఈ వేడుకలో మొత్తం 22 మమ్మీలతో పరేడ్ చేశారు.
ఈ మమ్మీల్లో 18 మంది రాజులు, నలుగురు రాణులు.
ఈజిప్ట్ మ్యూజియం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త ప్రదేశానికి వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.
వీటిని ఈజిప్ట్ జాతీయ సంపదగా భావిస్తారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య వీటిని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్కు తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్కి పరిష్కారం చూపుతుందా?
- ఉత్తర కొరియా మాజీ సైనికురాలు : ‘నెలసరి రాదు.. అత్యాచారం చేసినా ఎవరూ చెప్పరు’
- వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- సిపాయిల తిరుగుబాటు: పబ్లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- 1971లో భారత్పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- రాయలసీమలోని ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ సమాధులు ఎందుకున్నాయ్?
- పీసీ సర్కార్: బ్రిటన్ను భయపెట్టిన మేజిక్ మహారాజు
- గోల్డెన్ బ్లడ్: ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)