తమిళనాడు: 'మా పొలాలను సున్నపు గనులు మింగేస్తున్నాయి.. మేము బతికేదెట్లా'
ప్రచురణ
మదురైలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.... ఈ ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
అయితే, మదురైకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరియలూర్లో బీబీసీ మోటర్బైక్ బృందం పర్యటించినప్పుడు అక్కడ భిన్నమైన పరిస్థితులు కనిపించాయి.
సున్నపురాయి గనులు పుష్కలంగా ఉన్న అరియలూర్ జిల్లాలో గత ముప్పై ఏళ్లలో అనేక సిమెంటు ఫ్యాక్టరీలు వెలిశాయి.
దాంతో ఆ ప్రాంత రైతుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.
అక్కడి వాళ్లు ఏమన్నారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)