You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఖుష్బూ: ‘ప్రజలకోసం పనిచేసేదెవరో, ఫ్యామిలీ కోసం పనిచేసేదెవరో ప్రజలే నిర్ణయిస్తారు’
ప్రచురణ
మహిళలకు బీజేపీలోనే అవకాశాలు ఎక్కువ వస్తాయని అంటున్నారు.. సినీ నటి ఖుష్బూ.
తమిళనాడు ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
వేరే పార్టీల్లో మహిళల అభివృద్ధికి అవకాశం ఇవ్వరని, ప్రోత్సాహం ఉండదని ఆమె అన్నారు.
ఇంకా ఖుష్బూ ఏం చెప్పారో బీబీసీ ప్రతినిధి శ్రీధర్ బాబు పసునూరు చేసిన ఇంటర్వ్యూలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)