You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎస్ఎంఏ: ఇప్పటికే కొడుకును పోగొట్టుకున్నారు.. కూతురినైనా కాపాడుకోవాలని తపిస్తున్నారు
ప్రచురణ
కోయంబత్తూరుకు చెందిన అయేషా ఇప్పటికే ఆ వ్యాధి కారణంగా కొడుకును దూరం చేసుకున్నారు.
ఆ తర్వాత పుట్టిన అమ్మాయి కూడా అదే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. కనీసం రెండో బిడ్డనైనా కాపాడుకోవాలని తపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)