స్వేరోస్ ప్రవీణ్ కుమార్ ఏమని ప్రతిజ్ఞ చేశారు... దానిపై వివాదం ఎందుకు చెలరేగింది?
ప్రచురణ
తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా నిర్వహించే భీమ్ దీక్ష కార్యక్రమం ఈసారి వివాదాస్పదమైంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది.
ఈ ప్రతిజ్ఞలో హిందూ దేవుళ్లను పూజించను అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మరి దీనిపై ప్రవీణ్ కుమార్ ఏమన్నారు? హిందూ సంఘాలు ఏమంటున్నాయి? ఏమని విమర్శిస్తున్నాయి?
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)