చెన్నై సూపర్ కింగ్స్లో సీమ కుర్రాడు: ‘ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా... ఇప్పుడు కలిసి క్రికెట్ ఆడబోతున్నా’’
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదనే అంశం ఇటీవల ఐపీఎల్ వేలం సందర్భంగా చర్చనీయమైంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్తో పాటు హైదరాబాద్కు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రా జట్టు ఆటగాడు హరిశంకర్ రెడ్డికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో చోటు దక్కడం ఆసక్తికరంగా మారింది.
రంజీ టోర్నీతో పాటుగా ముస్తాక్ అలీ టోర్నమెంట్లో సత్తా చాటిన మారం హరిశంకర్ రెడ్డిని ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో సీఎస్కే కొనుగోలు చేసింది. 'బాహుబలి ల్యాండ్ నుంచి' వస్తున్న ఆటగాడంటూ హరిశంకర్ గురించి ట్వీట్ చేసింది.
ఓ మారుమూల పల్లెలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన హరిశంకర్... అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన లీగ్కు ఎంపికయ్యేందుకు సాగించిన ప్రస్థానం ఆసక్తికరమే.

ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)